Dowleswaram Barrage: ఖరీఫ్ పంట రైతులకి శుభవార్త.. సాగు నీటిని విడుదల చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Delta: రాజమండ్రి గోదావరి డెల్టా ప్రభుత్వం అయిన ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవిలత మరియు డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ ఇతర అధికారులు శనివారం ఉదయం నీటిని విడుదల చేస్తారు. ఖరీఫ్ పంటల సాగుకు తోడ్పాటు అందిచేందుకు మూడు ప్రాధాన పంట కాలువల ద్వారా ఉదయం 10:30 కి నీటిపారుదల వారు ప్రత్యేక పూజలు చేసి సాగు నీటిని విడుదల చేసారు. నదిలో 3.1460టీఎంసీల నీటి లభ్యత ఉందని, దీన్ని శనివారం నుంచి డెల్టా ప్రాంతాలకు పంపిణీ చేస్తామని అంతకముందు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు నీరు సరిపడుతుంది అని చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!