Atrocious act: ముగ్గురు ఎస్టీ మహిళలపై యజమాని పైశాచిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి దిగాడు. రెండు రోజులు బందీలుగానే బాధితులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా.. మోపిదేవి ఎస్ఐ తమ గోడు వినలేదని బాధితులు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దయనీయ స్థితిలో బాధితులు ఉన్నారు.
Read Also: Atrocious: పోలీస్ ఉద్యోగంలో భార్య బిజీ.. బేజారై హత్యచేసిన భర్త..
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజాబాబు అనే వ్యక్తి తమ ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ కొద్ది రోజులు ఇంటి పని చేయాలంటూ అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన 18 ఏళ్ల యువతిని పనికి పిలిచి ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తప్పుడు నేరం వేస్తూ మైనర్ బాలిక పై పైశాచిక దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాలిక తలకు రక్త గాయం ఒళ్లంతా తీవ్ర గాయాలు కావడంతో కేసు అవ్వకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేసి బలవంతంగా నేరాన్ని ఒప్పించి ఆ నేరాన్ని దుర్గ పిన్ని అయిన పద్మ, దుర్గ అమ్మమ్మ అయిన రమణ మీద కూడా కేసు పెట్టి.. మరోమారు పోలీసులతో కొట్టించిన వైనం మోపిదేవిలో చోటుచేసుకుంది.
Read Also: Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు..
యజమాని కొట్టిన దెబ్బలతో ఉన్నవారిని కనీసం కనికరం చూపించకుండా మరో మారు మోపిదేవి ఎఎస్ గాయపరిచింది అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలకు గాయమై రక్తం కారుతున్న వైద్యం చేయించని పోలీసులు.. ఆస్పత్రికి వెళితే వారి ఇల్లు తగలబెడతామంటూ మరింతగా భయపెట్టిన యజమాని మత్తి రాజబాబు.. దిక్కు తోచక గత్యంతరం లేక గాయాలు నొప్పులు భరించలేక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యం మాత్రమే చేయండి కేసు పెడితే మా దొర చంపేస్తాడు అంటూ ఆస్పత్రి బయట రోడ్డుపై పడుకోవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాల మహానాడు కృష్ణాజిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ బాధితులను పరామర్శించి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని వారికి వైద్య సాయం ఇప్పించడంతో పాటు నేరం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!