Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. రాష్ట్రంలో పవర్ కట్
Amit Shah: అమిత్ షా ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. శనివారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. షా ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చి రోడ్డు వైపు కారు ఎక్కగానే లైట్లు ఆరిపోయాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు రభస సృష్టించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం సేలంలో డీఎంకే ఆఫీసు బేరర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో తమిళనాడులో కేంద్రం ఏం సాధించిందో తెలుసుకోవాలన్నారు. తమిళనాడుకు కేంద్రం ఏం చేయలేదని ఎద్దేవా చేశారు.
Read Also:Reliance Jio Offer: జియోలో మరో కొత్త ప్రీఫెయిడ్ ప్లాన్స్..మ్యూజిక్ తోపాటు మరికొన్ని..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
షా చెన్నై పర్యటనకు కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను వివరించేందుకు ఇవాళ తమిళనాడులోని వెల్లూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించి సీఎం స్టాలిన్ జాబితా రూపొందించారు. వాటిని నెరవేర్చే ధైర్యం తనకు ఉందా అని షాకు సవాల్ విసిరారు. హోంమంత్రి అమిత్ షా చెన్నై వస్తున్నారని గత రెండు రోజులుగా పత్రికల్లో చదువుతున్నానని సీఎం స్టాలిన్ అన్నారు. ఇదంతా 2024 ఎన్నికల సన్నాహాల్లో భాగమే. అయితే, తమిళనాడు ప్రజలకు మేలు చేసిన వాటి జాబితాను ఇవ్వగలరా అని తాను అడగాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
Read Also:Amazon Jungle: పిల్లలు దొరికారు కానీ.. వారిని వెతికిన కుక్క అమెజాన్ అడవుల్లో కనిపించకుండా పోయింది
బీజేపీ ఏ సమయంలోనైనా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని స్టాలిన్ పేర్కొన్నారు. త్వరలో ఆయన ఎన్నికల ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. 2015 బడ్జెట్ సెషన్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదవీకాలాన్ని గుర్తు చేస్తూ.. తమిళనాడుకు ఆ సమయంలోనే మధురై ఎయిమ్స్ వచ్చిందన్నారు. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని నిర్మాణ పనుల్లో వేగం కనిపించలేదన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించే మనసు కూడా లేదంటూ చురకలు అంటించారు. బీజేపీ నేత ప్రీతీ గాంధీ హోంమంత్రి భద్రతపై భారీ లోపాన్ని చెప్పారు. ట్వీట్ చేస్తూ 30 నిమిషాల పాటు లైట్ వెలగలేదని రాశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!