Amit Shah Munugode SamaraBheri Live Updates: మునుగోడులో అమిత్ షా సమరభేరి లైవ్ అప్ డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉపఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నేడు బీజేపీ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో టీఆర్ఎస్(TRS) భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా అమిత్ షా ఏం మాట్లాడతారనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన సమక్షంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(komatireddy rajagopal reddy) బీజేపీలో చేరనున్నారు. షా పర్యటన నేపథ్యంలోనే బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అసెంబ్లీ స్పీకర్ దానిని ఆమోదించడంతో ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడులోనూ బీజేపీ జెండా ఎగరేయాలని కమలనాథులు స్కెచ్చేశారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేమవుతారు. 6.05గంటల నుంచి 6.50 వరకు మునుగోడులో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో రామోజీ ఫిల్మ్సిటీకి చేరుకుని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో అమిత్ షా భేటీ అవుతారు. అనంతర ఆర్ఎఫ్సీ నుంచి రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్లోని నోవాటెల్ హోటల్కు 7.50గంటలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు బీజేపీ కీలక నేతలతో సమావేవమవుతారు. అదే హోటల్లో భోజనం చేసి 9.25 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Also Read
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..