Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన
- భోజనంలో 'మెటల్ బ్లేడ్' వచ్చినట్లు తెలిపిన ప్రయాణికుడు
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ మాథుర్స్ పాల్
- జూన్ 9న ఎయిరిండియా విమానం
- బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’ వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం ఫుడ్ రాగానే దానిని చూడకుండా.. రెండు మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత తన ఆహారంలో ఏదో ఉందని గ్రహించానని.. ఆ తర్వాత ఉమ్మివేయగానే, అది బయటపడిందని ప్రయాణికుడు తెలిపాడు.
ఏదైనా విమానంలో బ్లేడ్ కలిగి ఉండటం ప్రమాదకరమని.. ఆ బ్లేడు నాలుకకు కోసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఈ బ్లేడ్ తనకు కాకుండా.. ఎవరైనా పిల్లవాడికి వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికుడు పాల్ తెలిపాడు. ఈ క్రమంలో.. బాధితుడు కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియా లేఖ రాశాడు. మరోవైపు.. “ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్”ని పరిహారంగా అందించిందని, అయితే దానిని తిరస్కరించినట్లు అసంతృప్తి చెందిన ప్రయాణికుడు తెలిపాడు.
Also Read
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
ప్రయాణికుడి ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా ఈ సంఘటనను అంగీకరించింది. చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా భోజనంలో “మెటల్ బ్లేడ్” ఉన్నట్లు ధృవీకరించారు. తమ క్యాటరింగ్ వ్యక్తులు ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ యంత్రంగా గుర్తించామ అని డోగ్రా చెప్పారు. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ విమానాన్ని పరిహారంగా అందించిందని పాల్ చేసిన వాదనపై డోగ్రా వ్యాఖ్యానించలేదు.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?