Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Air Fares Drop On Several Routes Due To Vande Bharat Express No Of Passengers Also Dips

Vande Bharat Express: వందే భారత్ ప్రభావం.. భారీగా తగ్గిన విమాన ప్రయాణికులు.. దీంతో చార్జీలు తగ్గించిన సంస్థలు

Published Date :October 20, 2023 , 9:19 am
By Rakesh Reddy
Vande Bharat Express: వందే భారత్ ప్రభావం.. భారీగా తగ్గిన విమాన ప్రయాణికులు.. దీంతో చార్జీలు తగ్గించిన సంస్థలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vande Bharat Express: భారతీయ రైల్వేలకు వందే భారత్ రాక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. స్వదేశీ వందే భారత్ రైలు.. రైల్వే ప్రయాణ అనుభవాన్ని ఆధునికంగా, సౌకర్యవంతంగా మారుస్తోంది. వందే భారత్ ప్రభావం చాలా విస్తృతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త రైలు వల్ల చాలా నగరాల్లో విమాన ఛార్జీలు దెబ్బతింటాయని, విమానంలో ప్రయాణించే ఛార్జీలు తగ్గుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. వందే భారత్ రైలుకు సంబంధించిన డేటా ఫలితాలను పరిశీలిస్తే ఈ రైలును అనేక మార్గాల్లో ప్రవేశపెట్టిన తర్వాత, విమాన ఛార్జీలలో క్షీణత కనిపించిందని స్పష్టమైంది. చెన్నై-బెంగళూరు, తిరువనంతపురం-కాసరగోడ్, ముంబై-పూణె, జామ్‌నగర్-అహ్మదాబాద్, ఢిల్లీ-జైపూర్ మార్గాలను ఉదాహరణగా ఓ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 2023తో పోల్చితే ఈ నగరాల మధ్య విమాన టిక్కెట్ల ధరలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.

Read Also:Telangana BJP: నేడే టీ.బీజేపీ తొలి జాబితా… 65 స్థానాలకు అభ్యర్థుల పేర్లు..?

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

విమాన ఛార్జీలు ఇలా నిర్ణయిస్తారు
వాస్తవానికి, విమాన టిక్కెట్ల రేట్లు డైనమిక్‌గా నిర్ణయించబడతాయి. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏదైనా రూట్ టిక్కెట్ల కోసం డిమాండ్, ఎంక్వైరీ పెరిగితే.. ఆ రూట్‌లో ఛార్జీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. డిమాండ్ లేదా ఎంక్వైరీ తగ్గినప్పుడు, ఛార్జీలు తగ్గుతాయి. ప్రస్తుతం అధ్యయనంలో ఛార్జీలు తగ్గినట్లు చెప్పబడిన అన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్ల కార్యకలాపాలు గత కొన్ని నెలల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ రైళ్ల కారణంగా ఇప్పుడు చాలా మంది ప్రజలు విమానంలో ప్రయాణించకుండా రైల్వేలో ప్రయాణించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. గతంలో విమానాల్లో ప్రయాణించే వారిలో ప్రస్తుతం 10 నుండి 20 శాతం మంది ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో ప్రయాణిస్తున్నారు.

Read Also:Rahul Gandhi: కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్..

విమాన ఛార్జీల తగ్గింప ఏ విధంగా ఉందో ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం. మీరు ఢిల్లీ-జైపూర్ విమానాన్ని చూడవచ్చు. ప్రస్తుతం, ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీలు సుమారు రూ. 2000 నుండి మొదలవుతుండగా, విమానంలో ప్రయాణానికి గంట సమయం పడుతుంది. ఇది కాకుండా, ప్రయాణికులు విమానం ఎక్కడానికి 2 గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి. డిబోర్డ్ చేయడానికి కూడా గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ విధంగా చూస్తే మొత్తం సమయం 4 గంటల కంటే ఎక్కువ అవుతుంది. వందే భారత్ రైలు ఈ ప్రయాణాన్ని రూ. 800. దాదాపు 5 గంటలలో ప్రయాణం ముగుస్తుంది. అంటే దాదాపు అదే సమయం. కానీ సగం కంటే ఖర్చు తక్కువ అవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణీకులు రైలు ఎంచుకోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • air fare
  • chennai-bengaluru
  • Delhi-Jaipur
  • jamnagar- ahmedabad
  • mumbai-pune

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions