Asaduddin Owaisi : పేర్లు మార్చినంత మాత్రాన నీళ్లు వస్తాయా? ఉపాధి లభిస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi : ఉస్మానాబాద్ను ధరశివ్గా, ఔరంగాబాద్ను శంభాజీనగర్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. అయితే ఈ పేరు మార్పును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపడతామని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ హెచ్చరించారు. ఈ పేరు మార్పు నిర్ణయంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని షిండే ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఇది నియంతృత్వమని ఒవైసీ విమర్శించారు.
Read Also: Peanuts: గుప్పెడు శనగలు తినండి.. గుండెను భద్రంగా పెట్టుకోండి
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మన జిల్లా గురించి మన జిల్లా ప్రజలే నిర్ణయిస్తారు. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఉద్ధవ్ ఠాక్రే తీసుకోరు. వారు అధికారంలో ఉన్నారు.. కాబట్టి ప్రజల విశ్వాసాలను పట్టించుకోకుండా ఏదైనా చేస్తున్నారు. ఇది సరికాదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ స్థలం, పార్క్ లేదా నగరం పేరు మారుస్తుంది. చరిత్ర బాగుండవచ్చు. అధ్వానంగా ఉండవచ్చు. కానీ చరిత్ర చరిత్రే. ఆయన విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదు. ప్రపంచ వారసత్వ కట్టడాలు ఔరంగాబాద్లో ఉన్నాయి. కాబట్టి పేరు మార్చడం సరికారు. అప్పుడు చరిత్రలోని అన్ని పత్రాలు మార్చాల్సి ఉందని కూడా ఒవైసీ చెప్పారు.
Read Also: Iran Cruise Missile: ట్రంప్ను చంపేందుకు ఇరాన్ సైన్యానికి సరికొత్త క్షిపణి
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!