Sukhvinder Sukhu: అగ్నివీర్ పథకం వల్ల యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి కోల్పోతున్నారు.. ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు..
కేవలం 4 సంవత్సరాలపాటు మాత్రమే ఉద్యోగాలు కల్పించే అగ్నివీర్ పథకం యువతను సైన్యంలో చేరకుండా నిరుత్సాహపరిచిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శనివారం కాస్త ఘాటుగా స్పందించారు. హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తన సొంత నియోజకవర్గం నాదౌన్లో విలేకరులతో సంభాషించిన ఆయన., కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద ఎత్తున వాదనలు చేసినప్పటికీ.. ఉనా, హమీర్పూర్ మధ్య రైలు మార్గం పనులు కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు.
ఠాకూర్ హమీర్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. హమీర్పూర్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేశామని., క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవలి ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసిందని, పాత పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరించిందని ఆయన తెలిపారు.
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
మరోవైపు., కేంద్రం యొక్క అగ్నివీర్ పథకాన్ని విమర్శిస్తూ.. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న బీజేపీ యొక్క అగ్నివీర్ పథకం కారణంగా దేశానికి సేవ చేయడంలో యువతలో ఇప్పుడు తక్కువ ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మలికోర్జన్ ఖర్గేతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల నుండి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని, జూన్ 1 న జరగబోయే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఉప ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.
తమను తాము అమ్మేసుకున్న 6 మంది కాంగ్రెస్ తిరుగుబాటుదారులకు టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అధికార ఆకలితో ఉన్న పార్టీ ప్రయత్నించినందుకు నిదర్శనమని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!