Wayanad: 4రోజుల తర్వాత శిథిలాల నుంచి సురక్షితంగా నలుగురు..308కి చేరిన మరణాలు
- కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం ఘటన
- నాలుగు రోజులు గడిచినా ఇంకా సజీవంగా బయకు వస్తు్న్న బాధితులు
- ఈ రోజు శిథిలాల నుంచి నలుగురిని కాపాడిన ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వాయనాడ్లో జులై 30 ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా ఇంకా శిథిలాల నుంచి సజీవంగా ఉన్న వ్యక్తులు బయటకు వస్తున్నారు. వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యం ఈ రోజు శిథిలాల నుంచి 4 మందిని సజీవంగా కనుగొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వాయనాడ్లోని పడవెట్టి కున్ను ప్రాంతంలో శిథిలాల కింద కూరుకుపోయిన వీరిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసింది.
READ MORE: Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
Also Read
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
నలుగురిని కాపాడేందుకు అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ సమయంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ల్యాండ్ చేయబడింది. అయితే, రెస్క్యూలో రక్షించబడిన ఇద్దరు మహిళల్లో ఒకరికి కాలికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 308 మంది మరణించారు. అయితే.. రెస్క్యూలో పాల్గొన్న రెస్క్యూ వర్కర్లు ఇప్పటివరకు 195 మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు. మిగిలిన వ్యక్తులవి కొన్ని శరీర భాగాలు మాత్రమే గుర్తించారు. 105 మంది మృతదేహాలలో కొన్ని భాగాలు మాత్రమే లభించాయి. ఆయా భాగాల ఆధారంగా వారి మరణం నిర్ధారించబడింది.
READ MORE:Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని
40 బృందాలు సహాయక చర్యల్లో…
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు 40 రెస్క్యూ వర్కర్ల బృందాలు ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను ప్రభావవంతంగా చేయడానికి, శోధన ప్రాంతాన్ని 6 వేర్వేరు భాగాలుగా విభజించడం గురించి చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతాలలో మొదటిది అట్టమల, అరన్మల. రెండవ ప్రాంతం ముండకై, మూడవ ప్రాంతం పుంజరిమట్టం, నాల్గవ ప్రాంతం వెల్లలార్మల గ్రామ రహదారి, ఐదవ ప్రాంతం జీవీహెచ్ఎస్ఎస్ వెల్లలార్మల. ఆరవది నది దిగువ ప్రాంతంగా విభజించారు.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!