Adani : అమెరికాలో అదానీ పై ఆరోపణలు..ఈ బాండ్లను సమర్పించడం లేదని కంపెనీ ప్రకటన
- అమెరికాలో అదానీ పై లంచం ఆరోపణలు
- భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు
- రూ.2.24 లక్షల కోట్లు పడిపోయిన మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani : ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ ప్రాసిక్యూటర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడానికి అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్లు (రూ. 2110 కోట్లు) లంచం ఇచ్చిందని న్యూయార్క్లోని బ్రూక్లిన్లో దాఖలు చేసిన కేసులో యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇందులో గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్లు కూడా అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also:Darshi : సారంగపాణి జాతకం టీజర్ ఔట్.. హిట్టు కళ కనిపిస్తోంది!
Also Read
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ మా బోర్డు సభ్యులు గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోసం యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో క్రిమినల్ నేరారోపణ, సివిల్ ఫిర్యాదును జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మా బోర్డు సభ్యుడు వినీత్ జైన్ను కూడా ఇలాంటి నేరారోపణల్లో చేర్చింది. ఈ పరిణామాల దృష్ట్యా, గ్రూప్ అనుబంధ సంస్థలు ప్రస్తుతానికి ప్రతిపాదిత యూఎస్ డీ డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు కంపెనీ నిర్ణయించింది.
Read Also:Rahul Gandhi: అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..
అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు రావడంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ షేర్లలో 10 నుంచి 20 శాతం క్షీణత కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 15 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్ అండ్ సెజ్, అదానీ పవర్ అండ్ ఎనర్జీ , గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్లలో పెద్ద క్షీణత కనిపించింది. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.2.24 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!