Adani : అమెరికాలో అదానీ పై ఆరోపణలు..ఈ బాండ్లను సమర్పించడం లేదని కంపెనీ ప్రకటన
- అమెరికాలో అదానీ పై లంచం ఆరోపణలు
- భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు
- రూ.2.24 లక్షల కోట్లు పడిపోయిన మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani : ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ ప్రాసిక్యూటర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడానికి అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్లు (రూ. 2110 కోట్లు) లంచం ఇచ్చిందని న్యూయార్క్లోని బ్రూక్లిన్లో దాఖలు చేసిన కేసులో యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇందులో గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్లు కూడా అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Read Also:Darshi : సారంగపాణి జాతకం టీజర్ ఔట్.. హిట్టు కళ కనిపిస్తోంది!
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ మా బోర్డు సభ్యులు గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోసం యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో క్రిమినల్ నేరారోపణ, సివిల్ ఫిర్యాదును జారీ చేసినట్లు కంపెనీ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మా బోర్డు సభ్యుడు వినీత్ జైన్ను కూడా ఇలాంటి నేరారోపణల్లో చేర్చింది. ఈ పరిణామాల దృష్ట్యా, గ్రూప్ అనుబంధ సంస్థలు ప్రస్తుతానికి ప్రతిపాదిత యూఎస్ డీ డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు కంపెనీ నిర్ణయించింది.
Read Also:Rahul Gandhi: అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..
అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు రావడంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ షేర్లలో 10 నుంచి 20 శాతం క్షీణత కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 15 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్ అండ్ సెజ్, అదానీ పవర్ అండ్ ఎనర్జీ , గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్లలో పెద్ద క్షీణత కనిపించింది. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.2.24 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!