Actor Ali : జానీ మాస్టర్ వ్యవహారంపై అలీ రియాక్షన్..
- టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్న జానీ మాస్టర్ వ్యవహారం
- తాజా ప్రెస్ మీట్ లో అలీని ప్రశ్నించిన రిపోర్టర్
- ఆసక్తికరంగా స్పందించిన అలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యువ లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నాడని లైంగికంగా వేధిస్తున్నాడని కొన్నిసార్లు రేప్ కూడా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం మీద టాలీవుడ్ కూడా సీరియస్ అయింది, ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయం మీద ఫైర్ అయ్యింది. అంతేకాదు శ్రీరెడ్డి అంశం తెరమీదకు వచ్చిన తర్వాత ఏర్పాటైన లైంగిక కమిటీ కూడా ఈ విషయం మీద సీరియస్ అయింది.
Read Also: Balineni Srinivasa Reddy resigns from YCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి బాలినేని గుడ్బై..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇక తాజాగా ఈ అంశం మీద స్పందించేందుకు నటుడు అలీ నిరాకరించారు. దిలీప్ ప్రకాష్ హీరోగా రెజీనా కసాండ్రా హీరోయిన్గా తెరకెక్కిన ఉత్సవం సినిమా సక్సెస్ మీట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాలో నారదుడి నాటక పాత్రలో కనిపించిన అలీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ ఇండస్ట్రీలో తాజాగా జరుగుతున్న ఒక వ్యవహారం మీద స్పందించాల్సిందిగా కోరగా తాను స్పందించను అంటూ ఆయన నిరాకరించారు. అయితే మీ టు గురించి అంటూ సదరు రిపోర్టర్ వివరించే ప్రయత్నం చేయగా మీ టు అంటూ ఆలీ మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం అంటూ సంజ్ఞలు చేశారు. ఇక ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!