Bus Accident: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. 50 మంది సేఫ్.. సినిమాను మించిన సీన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: ఆంధ్రప్రదేశ్లో పెను ప్రమాదం తప్పింది.. పార్వతీపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఒడిశాకు చెందిన ట్రావెల్ బస్సు ఒకటి.. బ్రిడ్జిపై అదుపు తప్పింది. కింద ఉధృతంగా నది ప్రవహిస్తోంది. బస్సు సగం భాగంగా బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా నదిలోకి పడేదే. అలాంటి సమయంలో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఇంతలో స్థానికులు గుమిగూడారు. ఎమర్జన్సీ డోర్ నుంచి ఒక్కొక్కరుగా కిందకు దిగారు. మొత్తం 50 మంది ప్రయాణికులు బ్రిడ్జిపైకి దిగి బతుకుజీవుడా అనుకుంటూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, చాలా సినిమాల్లో బ్రిడ్జిలపై, కొండలపై చివర బస్సులు ఇరుక్కుపోవడం.. హీరోలు చాకచక్యంగా.. సాహసంతో అందరినీ కాపాడడం లాంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూశాం.. అదంతా షూటింగ్ కోసం చేసేదే.. కానీ, బస్సు బ్రిడ్జిపై ఆగిన దృశ్యాలు చూస్తే మాత్రం.. సినిమాను మించిన విజువల్గా ఉంది.
Read Also: Health Benefits : జామ ఆకులు నిజంగా ఆ సమస్యను తగ్గిస్తుందా?
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..