Ram Mandir Ceremony: నేను అయోధ్యకు వెళ్తున్నాను.. ఏం చేస్తారో చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harbhajan Singh: జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని విపక్ష పార్టీలకు ఆయన హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్ముతాను.. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ తెలిపాడు. కాగా, జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనుంది. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తాము ఈవెంట్ను బాయ్కాట్ చేస్తామంటూ ప్రకటించాయి.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అవుతూ.. రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు నుంచి నాకొక లేఖ వచ్చింది.. ఆ తర్వాత నేను వాళ్లకు ఫోన్ చేసి విషయం కనుక్కున్నాను.. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పినట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ, కానీ ఎవరూ రాలేదు అని ఢిల్లీ సీఎం ఆరోపించారు.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రత్యేక కానుక..
ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఢిల్లీ సీఎంకు రాసిన లేఖలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని ఆలయంలోపలికి అనుమతిస్తామని చెప్పారు.. దీంతో కేజ్రీవాల్.. తాను జనవరి 23వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లి వస్తాను అని చెప్పుకొచ్చారు.. 22వ తేదీని కేవలం నా ఒక్కడినే అనుమతి ఇస్తారు.. కానీ తర్వాత రోజు నా కుంటుంబం మొత్తం వెళ్లి రాంలాల్లాను దర్శించుకుంటాను అని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?