Aadi Srinivas : మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారు
- నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుంది
- జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి
- జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుందన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని, మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారన్నారు ఆది శ్రీనివాస్. చిత్త శుద్ధి ఉంటే ఆక్రమించిన కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని, అర్హుల కు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేసారన్నారు ఆది శ్రీనివాస్. అక్రమంగా కబ్జా చేసిన 2 వందల ఎకరాల భూములు తిరిగి స్వాధీనం చేసున్నామని, గత ప్రభుత్వంలో పెదవాళ్ళకు న్యాయం జరుగలేదన్నారు.
SJ Suryah: ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఎస్ జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
అంతేకాకుండా..’ఫార్ములా కేసుల్లో విచారణ ఏసీబీ, ED దర్యాప్తు సంస్థలు చేపట్టారు. డిగడ్డ అడ్డంగా కుంగి పోయింది. గత ప్రభుత్వంలో అనేక టెలీఫోన్ ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా పత్రికలు రాస్తే అవికూడా అబద్ధం అని మాట్లాడుతున్నారు. కష్టపడి ముఖ్యమంత్రి అయితే నానా మాటలు మాట్లాడుతున్నారు. మీరు పేర్లు రాసుకొని ఏం చేస్తారు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉండదు. దేశ పౌరుడు కానీ వ్యక్తిని వేములవాడ ఎమ్మెల్యే గా చట్ట సభల్లో కూర్చోబెట్టారు. ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చునే స్థాయి ఇచ్చారు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్న. అసెంబ్లి నడుస్తున్న సభలో సమయం ప్రకారం వస్తె కెసిఆర్ ను గౌరవించేవాళ్ళం. వ్యవసాయం చేసుకునే నిజమైన రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులత్తో విధ్యంసం చేసి నాశనం చేసారు. అప్పుడు సంవత్సరానికి 6 వందల కోట్లు మిత్తి కడితే మీరు చేసిన అప్పులకు నెలకు 6 వేయిల కోట్ల మిత్తి కడుతున్నాం. భూములు కబ్జా చేసిన వాల్లపై చర్యలుతీసు కుంటుంది పేదవారి పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. 2 లక్షల రైతు రుణమాఫీ కచ్చితంగా మాఫీ చేశాం. మాఫీ కానీ రైతులకు కూడా మాఫీ చేస్తాం.’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?