Aadi Srinivas : మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారు
- నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుంది
- జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి
- జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుందన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని, మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలంలో కట్టారన్నారు ఆది శ్రీనివాస్. చిత్త శుద్ధి ఉంటే ఆక్రమించిన కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని, అర్హుల కు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేసారన్నారు ఆది శ్రీనివాస్. అక్రమంగా కబ్జా చేసిన 2 వందల ఎకరాల భూములు తిరిగి స్వాధీనం చేసున్నామని, గత ప్రభుత్వంలో పెదవాళ్ళకు న్యాయం జరుగలేదన్నారు.
SJ Suryah: ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఎస్ జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
- Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం...!
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
అంతేకాకుండా..’ఫార్ములా కేసుల్లో విచారణ ఏసీబీ, ED దర్యాప్తు సంస్థలు చేపట్టారు. డిగడ్డ అడ్డంగా కుంగి పోయింది. గత ప్రభుత్వంలో అనేక టెలీఫోన్ ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా పత్రికలు రాస్తే అవికూడా అబద్ధం అని మాట్లాడుతున్నారు. కష్టపడి ముఖ్యమంత్రి అయితే నానా మాటలు మాట్లాడుతున్నారు. మీరు పేర్లు రాసుకొని ఏం చేస్తారు రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉండదు. దేశ పౌరుడు కానీ వ్యక్తిని వేములవాడ ఎమ్మెల్యే గా చట్ట సభల్లో కూర్చోబెట్టారు. ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చునే స్థాయి ఇచ్చారు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్న. అసెంబ్లి నడుస్తున్న సభలో సమయం ప్రకారం వస్తె కెసిఆర్ ను గౌరవించేవాళ్ళం. వ్యవసాయం చేసుకునే నిజమైన రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులత్తో విధ్యంసం చేసి నాశనం చేసారు. అప్పుడు సంవత్సరానికి 6 వందల కోట్లు మిత్తి కడితే మీరు చేసిన అప్పులకు నెలకు 6 వేయిల కోట్ల మిత్తి కడుతున్నాం. భూములు కబ్జా చేసిన వాల్లపై చర్యలుతీసు కుంటుంది పేదవారి పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. 2 లక్షల రైతు రుణమాఫీ కచ్చితంగా మాఫీ చేశాం. మాఫీ కానీ రైతులకు కూడా మాఫీ చేస్తాం.’ అని ఆది శ్రీనివాస్ అన్నారు.
తాజావార్తలు
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
-
Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం…!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..