Rahul Gandhi: రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు వెళ్లదో చెప్పిన రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 22న అయోధ్యలో జరగనున్న ‘ప్రాణ్ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము అన్ని మతాలతోనూ ఉన్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హిందూ మతానికి సంబంధించిన అత్యంత ప్రముఖులు (శంకరాచార్య) కూడా ఇది రాజకీయ కార్యక్రమం అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అందువల్ల.. ప్రధానమంత్రి, ఆర్ఎస్ఎస్ చుట్టూ రూపొందించబడిన ఇలాంటి కార్యక్రమానికి వెళ్లడం తమకు చాలా కష్టమని తెలిపారు. అయితే దర్శనానికి వెళ్లాలనుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వెళ్లవచ్చని అన్నారు.
Read Also: Minister Amarnath: షర్మిళ ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో..
Also Read
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
మరోవైపు భారత కూటమిలో పరిస్థితులు చాలా బాగున్నాయని.. చర్చలు సజావుగా సాగుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. త్వరలోనే సీట్ల పంపకం తదితర పనులు పూర్తి చేస్తామన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయానికి సంబంధించిన అంశాలను లేవనెత్తడమే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు.
Read Also: Ayodhya Ram Mandir: రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. వీడియో ఇదిగో..!
కాగా.. తాము మణిపూర్ నుండి యాత్ర ప్రారంభించడానికి గల కారణం.. ఇంతకుముందు ఇక్కడ విషాదం జరిగింది. ప్రధాని మణిపూర్కు రావడం తగదని, ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు. మరోవైపు.. నాగాలాండ్కు ఇచ్చిన హామీని ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. నాగాలాండ్ సమస్యను పరిష్కరించడానికి ప్రజల మాటలు వినడం, కమ్యూనికేట్ చేయడం అవసరమని, కానీ ప్రధాని అలా చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే.. లోక్సభ ఎన్నికలకు ముందు చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. 67 రోజుల్లో 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదుగా సాగనుంది.
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!