Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది
- విజయవాడలో దారుణం..
- తన కూతుర్ని ప్రేమించొద్దని హెచ్చరించిన కిరాణం షాప్ యాజమాని..
- కిరాణా షాప్ వ్యాపారిని హత్య చేసిన యువకుడు మణికంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. దర్శినితో నాలుగేళ్లుగా మణికంఠకు పరిచయం ఏర్పాడింది. ఇద్దరి మధ్య ప్రేమ కొన్నాళ్ళ క్రితం వరకు ప్రేమ వ్యవహారం నడిచినట్టు పోలీసులు గుర్తించారు. మణికంఠ తీరు నచ్చక కొన్నాళ్లుగా దర్శిని దూరం పెట్టినట్లు సమాచారం. దర్శిని దూరం పెట్టినా వెంటపడి వేధిస్తున్నాడని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ కు చెప్పటంతో వివాదం స్టార్ట్ అయింది. మణికంఠ ఇంటికి పెద్ద మనుషులతో వెళ్లి తన కుమార్తె జోలికి రావద్దని దర్శిని తండ్రి శ్రీరామ్ ప్రసాద్ చెప్పారు.
Read Also: Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..
Also Read
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
అయితే, అయితే, నిన్న ( గురువారం ) రాత్రి తన ఇంటి దగ్గర వెదురు కర్రలు కరికే వారి దగ్గర కత్తి పని ఉందని తీసుకుని దర్శిని తండ్రి షాప్ దగ్గరకు వచ్చిన మణికంఠ.. శ్రీరామ్ ప్రసాద్ బైకును తన బైకుతో ఢీ కొట్టి.. అతడ్ని మణికంఠ ఆరుసార్లు కత్తితో పొడిచాడు. తన తండ్రిని చంపొద్దు అని యువతి దర్శి వేడుకుంటున్నా.. కూడా మణికంఠ ఏ మాత్రం కనికరించకుండా శ్రీరామ్ ప్రసాద్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఇక, మణికంఠపై పోలీసులకు దర్శిని ఫిర్యాదు చేసింది. హత్యా అనంతరం భవానీ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు మణికంఠ లొంగిపోయాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మణికంఠ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
-
Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
-
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!