Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Lingerie : అహ్మదాబాద్లోని ధంధూకా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇదే జరుగుతోంది. మహిళలు తమ లోదుస్తులను ఆరబెట్టడానికి బయట తాడుకు వేలాడదీయేవారు. ఆ తర్వాత లోదుస్తులు అక్కడి నుంచి మాయమయ్యేవి. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. జూన్ 27న ఆ మహిళ గత ఎనిమిది నెలలుగా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిఘా పెట్టింది. ఎప్పటిలాగానే లోదుస్తులను ఆరబెట్టడానికి లైన్లో పెట్టి ఒ కన్నేసింది. ఆ సమయంలోనే ఆమె దొంగతనాన్ని గుర్తించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో పది మంది గాయపడ్డారు. ఈ కేసులో వివాదానికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అత్తాపూర్లో పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
స్థానిక మీడియా ప్రకారం “లోదుస్తులు దొంగిలించబడుతున్నందున మహిళలు షాక్ అయ్యారు. ఆ తర్వాత దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకుంది. మహిళ తన సెల్ ఫోన్ కెమెరాను ఆన్ చేసి అక్కడే దాచిపెట్టింది. లోదుస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగ ఘటన మొబైల్ కెమెరాలో రికార్డైంది. జూన్ 26న మహిళ ఫుటేజీని పరిశీలించిన తర్వాత, ఆమె షాక్కు గురైంది. ఆమె పక్కనే దొంగ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు అతను నిఘాలో ఉన్నప్పుడు, అతను లోదుస్తులను దొంగిలించడం కనిపించింది. ఆ మహిళ ఇరుగుపొరుగు వారిని పిలవడంతో నిందితులు మహిళను కొట్టారు.
Read Also:Ileana D’cruz Pregnancy: ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఇతడే.. ఫోటో పెట్టిందోచ్
దీంతో భయపడి మహిళ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు కర్రలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు, అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఆ తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మహిళ కుటుంబ సభ్యులను కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత విషయం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ధంధూకా పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసు అధికారి పిఎన్ జింజువాడియా మాట్లాడుతూ, ‘ఘర్షణలో సుమారు 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఇరు వర్గాలకు చెందిన 20 మందిని అరెస్టు చేశారు. మహిళ కుటుంబసభ్యులపై దాడి కేసు నమోదు చేశారు. నిందితుడి కుటుంబ సభ్యులపై వేధింపులు, కొట్టిన కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?