Viral news: 500 ఏళ్ల నాటి “ఏనుగు పాదం”గా పిచితే చింత చెట్టు..ఎక్కడ ఉందో తెలుసా?
- భారీ ఆకారంలో చింత చెట్టు
- దాదాపు 500 ఏళ్ల నాటి చెట్టు అని అధికారులు వివరణ
- ఈ రకమైన చింతచెట్లు ధార్.. మాండవ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయన్న ఫారెస్ట్ అధికారి
- ఈ చెట్టు నుంచి లభించే చింతపండును ఎక్కువగా ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తారని వెల్లడి
- చెట్టును అధికారులు కాపాడాలని కోరిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ “ఏనుగు పాదం” గా పిలవబడే ఒక ప్రత్యేకమైన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు కాండం చాలా మందంగా ఉంటుంది. దానిపై ఏనుగు నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చెట్టు సమీపంలో నివసించే మరియు ప్రయాణిస్తున్న ప్రజలకు నీడను అందిస్తుంది. మరోవైపు అనేక పక్షులు కూడా ఈ చెట్టు యొక్క మందపాటి ట్రంక్లో తమ గూళ్ళను ఏర్పాటు చేశాయి. ఇంత భారీ వృక్షం ఎక్కడుంటుందా అనుకుంటున్నారా..? మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని రెవెన్యూ కాలనీ గిరిజన సంక్షేమ శాఖ ఎదురుగా ఈ చింతచెట్టు ఉంది. ఈ చెట్టు సుమారు 500 సంవత్సరాల నాటిది. ఈ చెట్టు ప్రత్యేకత దాని భారీ పరిమాణం.
READ MORE: Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’
Also Read
ఈ చెట్టు గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మదన్ మోహ్రే మాట్లాడుతూ.. ఈ రకమైన చింతచెట్లు ధార్ మరియు మాండవ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. అయితే నగరంలో ఇంత పెద్ద చెట్టు ఇదొక్కటేనని చెప్పారు. ఈ చెట్టు నుంచి లభించే చింతపండును ఎక్కువగా ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తారని మదన్ మోహ్రే తెలిపారు. ఈ చెట్టులోని చింతపండును ముందుగా ఎండబెట్టి, ఆ తర్వాత దాని పొడిని ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ చెట్టు గురించి ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడగా.. కొన్నేళ్లుగా ఈ చెట్టును ఇలాగే చూస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు అంతా బాగానే ఉండేదని.. కానీ ఇప్పుడు దానిని రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిని కాపాడేందుకు అధికారులు దృష్టి సారించాలి.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!