Car Accident: హైవేపై మూడు సార్లు పల్టీలు.. నలుగురు అక్కడికక్కడే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Accident: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న కారు మూడు పల్టీలు కొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడినట్లు అధికారి తెలిపారు. లాతూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం పుణెకు వెళుతుండగా, పుణె-సోలార్పూర్ హైవేపై భిగ్వాన్ వద్ద తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు.
Read Also: Bus Robbery: సినిమా స్టైల్లో బస్సులో 10 లక్షల దోపిడీ.. బైక్తో అడ్డగించి మరీ..
Also Read
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రపోవడం వల్ల వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి పల్టీలు కొట్టి ఉండొచ్చని అధికారి ఒకరు తెలిపారు. వాహనం హైవేపై నుంచి వెళ్లి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో వృద్ధురాలు, డ్రైవర్తో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.గాయాలతో బయటపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారని, బాధితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?