Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Planes Collide: ఇటలీలోని రోమ్కు వాయువ్య దిశలో శిక్షణా విన్యాసాల సందర్భంగా ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని చెప్పారు. ఇద్దరు పైలట్లు U-208 శిక్షణా విమానాల్లో ఉన్నారు. వారు శిక్షణా మిషన్లో పాల్గొంటున్నారని వైమానిక దళ పత్రికా ప్రకటన తెలిపింది. ఢీకొనడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.
Read Also: Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
గైడోనియా సమీపంలో శిక్షణ విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలట్ల మరణాల గురించి విన్నప్పుడు తాము చాలా బాధపడ్డామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వాపోయారు. పైలట్ల కుటుంబాలకు, వైమానిక దళ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు. యూ-208 అనేది ఒక తేలికపాటి, ఒకే-ఇంజిన్ గల విమానం. ఇది నలుగురు ప్రయాణీకులు, పైలట్తో పాటు 285 కిమీ (177 mph) గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.
Circulating footage of the crash site near Rome, Italy, where two training Air Force aircrafts collided and both pilots are reportedly killed. #Italy pic.twitter.com/Y4sWF1OipS
— AlAudhli 𝕏 العوذلي (@AAudhli) March 7, 2023
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!