Gujarat: గుజరాత్ పౌడర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి
- గుజరాత్ పౌడర్ కంపెనీలో పేలుడు
- ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు
- ఓవెన్లో ఒత్తిడి కారణంగానే పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని పౌడర్ కోటింగ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Bansuri Swaraj: తల్లి బాటలో కూతురు.. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చేసిందంటే..?
Also Read
గుజరాత్లోని అహ్మదాబాద్లో పౌడర్ కోటింగ్ కంపెనీలో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడినట్లు వెల్లడించారు. ఓవెన్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు నికోల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఎస్ గాధవి తెలిపారు. ఫ్యాక్టరీ భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు జరగగానే సమీప ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇలా తయారయ్యారేంటిరా బాబు.. రీల్స్ కోసం మరీ ఇంతలా అవసరమా..
#WATCH | Gujarat: Two people died while three were injured due to a blast in a powder coating firm, in Ahmedabad. pic.twitter.com/5WkclhLtZq
— ANI (@ANI) June 24, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!