Covid-19 Vaccines : భారీగా కోవిద్ వ్యాక్సిన్లు ధ్వంసం చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19 Vaccines : కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వదిలిపోయిందనకున్న ప్రతీ సారి తన రూపాన్ని మార్చుకుని ప్రజలపై విరుచుకు పడుతోంది. కరోనా బారిన పడి ఇప్పటికే కోట్ల మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. ప్రభుత్వం ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవాలని పదేపదే సూచిస్తోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్లోని సదర్ హాస్పిటల్లో 1,95,000 ఉపయోగించని కోవిడ్ వ్యాక్సిన్లు ధ్వంసం చేయబడ్డాయి. ఈ ఉపయోగించని కోవిడ్-19 వ్యాక్సిన్ల గడువు మార్చి 31, 2023న ముగిసిందని డియోగర్ జిల్లా ఆసుపత్రి DRHO తెలిపారు. మిగిలిన, ఉపయోగించని వ్యాక్సిన్లను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేడి నీటిలో ఉడకబెట్టి, ఆపై మట్టి గొయ్యిలో పాతిపెట్టారు.
Read Also: Indian 2: అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే చోటుకి శంకర్ అండ్ టీమ్…
Also Read
మార్చి 31, 2023న గడువు ముగిసిన ఈ 1,95,000 ఉపయోగించని కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉడకబెట్టి సివిల్ సర్జన్ కార్యాలయం వెనుక పడవేసినట్లు దేవ్ఘర్ సదర్ ఆసుపత్రి DRCHO డాక్టర్ అలోక్ సింగ్ తెలిపారు. డిసెంబరు మరియు మార్చి మధ్య వేర్వేరు తేదీలలో కొన్ని డోస్ వ్యాక్సిన్ల గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు. టీకాల ధ్వంసం చేసే సమయంలో, SCMO డాక్టర్ CK షాహి, DPM నీరజ్ భగత్ మరియు రిజ్లాన్ వ్యాక్సిన్ సెంటర్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్తో సహా పలువురు ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!
తాజావార్తలు
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
-
DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను