Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్..జైల్లో ఏం జరుగుతోంది..?
- ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి షాకింగ్ న్యూస్
- 125 మంది ఖైదీలు హెచ్ఐవీ పాజిటివ్
- 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి
- ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించారు. అయితే.. హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు. కానీ.. 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి బారిన పడినట్లు తేలింది. ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జైళ్లలో దాదాపు 14000 మంది ఖైదీలు ఉన్నారు.
READ MORE: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
తీహార్ జైలులో ఎప్పటికప్పుడు ఖైదీలకు మెడికల్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇటీవలే వచ్చిన డీజీ సతీష్ గోల్చా తీహార్ జైలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మే, జూన్ నెలల్లో పదిన్నర వేల మంది ఖైదీలకు మెడికల్ చెకప్ చేయించారు. ఈ ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 125 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఖైదీలకు ఇటీవల ఎయిడ్స్ రాలేదని అధికారులు అంటున్నారు. వివిధ కారణాలతో ఈ ఖైదీలు బయటికి వెళ్లి నుంచి జైలుకు వచ్చినప్పుడు వారికి వైద్య పరీక్షలు చేయగా… అప్పుడు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
READ MORE:Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్..
మహిళా ఖైదీలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు..
ఇది కాకుండా.. పదిన్నర వేల మంది ఖైదీలలో 200 మంది ఖైదీలకు సిఫిలిస్ వ్యాధి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ ఖైదీలందరిలో టీబీ వ్యాధిగ్రస్థులు లేరు. తీహార్ జైలులోని ప్రొటెక్టివ్ సర్వే విభాగం.. మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షను నిర్వహించింది. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష చేయించారు. ఈ పరీక్ష ముందుజాగ్రత్తగా చేయబడుతుంది. తద్వారా ఎవరికైనా గర్భాశయ క్యాన్సర్ పరీక్ష సానుకూలంగా మారినట్లయితే.. వారికి ప్రారంభంలోనే మంచి చికిత్స అందిస్తారు. ఇప్పటి వరకైతే క్యాన్సర్ కేసుల సమాచారం ఇంకా రాలేదు.
తాజావార్తలు
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
-
Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!