Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్..జైల్లో ఏం జరుగుతోంది..?
- ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి షాకింగ్ న్యూస్
- 125 మంది ఖైదీలు హెచ్ఐవీ పాజిటివ్
- 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి
- ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా గుర్తించారు. అయితే.. హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు కొత్తేంకాదు. కానీ.. 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి బారిన పడినట్లు తేలింది. ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జైళ్లలో దాదాపు 14000 మంది ఖైదీలు ఉన్నారు.
READ MORE: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తీహార్ జైలులో ఎప్పటికప్పుడు ఖైదీలకు మెడికల్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇటీవలే వచ్చిన డీజీ సతీష్ గోల్చా తీహార్ జైలు బాధ్యతలు చేపట్టిన తర్వాత మే, జూన్ నెలల్లో పదిన్నర వేల మంది ఖైదీలకు మెడికల్ చెకప్ చేయించారు. ఈ ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 125 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఖైదీలకు ఇటీవల ఎయిడ్స్ రాలేదని అధికారులు అంటున్నారు. వివిధ కారణాలతో ఈ ఖైదీలు బయటికి వెళ్లి నుంచి జైలుకు వచ్చినప్పుడు వారికి వైద్య పరీక్షలు చేయగా… అప్పుడు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
READ MORE:Deputy CM Pawan Kalyan: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్..
మహిళా ఖైదీలకు సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు..
ఇది కాకుండా.. పదిన్నర వేల మంది ఖైదీలలో 200 మంది ఖైదీలకు సిఫిలిస్ వ్యాధి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ ఖైదీలందరిలో టీబీ వ్యాధిగ్రస్థులు లేరు. తీహార్ జైలులోని ప్రొటెక్టివ్ సర్వే విభాగం.. మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షను నిర్వహించింది. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరీక్ష చేయించారు. ఈ పరీక్ష ముందుజాగ్రత్తగా చేయబడుతుంది. తద్వారా ఎవరికైనా గర్భాశయ క్యాన్సర్ పరీక్ష సానుకూలంగా మారినట్లయితే.. వారికి ప్రారంభంలోనే మంచి చికిత్స అందిస్తారు. ఇప్పటి వరకైతే క్యాన్సర్ కేసుల సమాచారం ఇంకా రాలేదు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..