Jan Aushadhi Kendra: ఈ షాపుల్లో 90% చౌకగా మందులు.. ఈ ఏడాది చివరి నాటికి 10000 మెడికల్ స్టోర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jan Aushadhi Kendra: సామాన్యులకు ఖరీదైన మందులను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను (JAN AUSHADHI KENDRA) ప్రారంభించింది. మధుమేహం, రక్తపోటు, గుండె ఇతర తీవ్రమైన వ్యాధులకు మందులు ఈ జన్ ఔషధి కేంద్రాలలో సుమారు 50 నుండి 90 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఇప్పుడు ఈ జన్ ఔషధి కేంద్రాల నెట్వర్క్ను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 10,000 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also:New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
దేశంలో పెరగనున్న జనౌషధి నెట్వర్క్
బ్యూరో ఆఫ్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా (PMBI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రవి దధిచ్ మాట్లాడుతూ, “ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 10,000 జన్ ఔషధి కేంద్రాలు పనిచేస్తాయని భావిస్తున్నారు. మే 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,484 జన్ ఔషధి కేంద్రాలు యాక్టివ్గా ఉన్నాయని తెలిపారు. గురుగ్రామ్లోని సెంట్రల్ వేర్హౌస్లో దధీచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద దేశవ్యాప్తంగా గురుగ్రామ్, చెన్నై, గౌహతి, సూరత్లలో నాలుగు దుకాణాలు ఉన్నాయి. గురుగ్రామ్లోని సెంట్రల్ వేర్హౌస్ అతిపెద్దది. PMBJP ప్రస్తుతం 1,800 మందులతో పాటు 285 సర్జికల్ పరికరాలను చాలా సరసమైన ధరలకు నాణ్యతలో రాజీ పడకుండా అందజేస్తోందని దధీచ్ తెలియజేశారు.
Read Also:Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
సహకార సంఘాల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రారంభం
ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు 1,000 జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభమవుతాయని, మిగిలిన జన్ ఔషధి కేంద్రాలు డిసెంబర్ నాటికి ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి పీఏసీఎస్ కమిటీలకు అనుమతి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2,000 పీఏసీఎస్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. “ఈ ముఖ్యమైన నిర్ణయం PACS సొసైటీల ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ప్రజలకు సరసమైన ధరలో ఔషధాలను అందుబాటులో ఉంచుతుంది” అని సహకార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!