Mumbai Boat Tragedy: స్పీడ్బోట్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 14 మంది మృతి.. ట్రయల్ రన్ పర్మిషన్పై పోలీసుల ఆరా!
- ముంబైలోని అరేబియా సముద్రంలో ఫెర్రీని ఢీకొట్టిన నేవీ బోటు..
- ప్రమాదంలో 14 మంది మృతి చెందగా మరో బాలుడి కోసం గాలింపు..
- బోటు ట్రయల్ రన్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Boat Tragedy: అరేబియా సముద్రంలో ఫెర్రీని, నేవీ బోటు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్కు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ముంబైలోని కొలబా పోలీసులు ఇండియన్ నేవీ, మహారాష్ట్ర మారిటైం బోర్డుకు లేటర్ రాశారు. సముద్ర మార్గంలో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ట్రయల్ రన్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ట్రయల్ నిర్వహణలో పాటించిన ప్రొటోకాల్ను పరిశీలిస్తున్నారు. కాగా, నౌకాదళ పడవలో థొరెటల్ సమస్య ఉంది.. దీంతో అది నియంత్రణ కోల్పోయి.. ప్రయాణికుల పడవను ఢీకొట్టిందని పోలీసుల ప్రైమరీ విచారణలో తేలింది. మరోవైపు, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నౌకాదళం బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని కూడా నియమించింది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బోట్ రైడ్ చేసేవాళ్లు లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
Read Also: Bachhala Malli Review: బచ్చల మల్లి రివ్యూ
Also Read
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
కాగా, గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కు నీల్కమల్ అనే ఫెర్రీ పడవ.. దాదాపు 100 మందికి పైగా టూరిస్టులతో వెళ్తుంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు ఫెర్రీ బోటును ఢీకొట్టడంతో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు నౌకల్లో ఉన్న మొత్తం 113మందిలో 98 మందిని రక్షించగా.. మిగిలిన 15 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంట్లో 14 మంది మరణించగా.. మరో ఏడేళ్ల బాలుడి కోసం రెస్య్కూ టీమ్ గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..