Manmohan Singh: 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నా, అందుకే ఏ రాజాని మంత్రిగా కొనసాగించా..
- మన్మోహన్ సింగ్ పాలనలో 2జీ కుంభకోణం.. కేంద్రమంత్రి ఏ రాజాపై ఆరోపణలు.. సంకీర్ణం వల్లే మంత్రిగా కొనసాగించాల్సి వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో 2జీ కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని మన్మోహన్ సింగ్ పరిపాలనలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఏ రాజాని మరోసారి తన మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ తీసుకున్నారు. దీనిపై 2011లో ఆయన ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Read Also: Germany: జర్మనీ పార్లమెంట్ రద్దు.. 7 నెలలకు ముందే ఎన్నికలు!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఆ సమయంలో సంకీర్ణంలో పదవుల కేటాయింపు ఎలా ఉంటుందనే విషయాన్ని మన్మోహన్ సింగ్ చెప్పకనే చెప్పారు. 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ఎ రాజా ద్వారా ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ (FCFS) విధానాన్ని ఎలా అమలు చేశారనే విషయం తనకు తెలియదని చెప్పారు. లైసెన్సులు ఎవరు పొందారు, ఏ విధంగా పాలసీ అమలు చేశారు..? అనేది తనకు కానీ క్యాబినెట్కి కానీ తెలియమని, ఇది టెలికాం మినిస్టర్ ఏ రాజా నిర్ణయమని ఆయన చెప్పారు.2008లో, ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు దాదాపు 122 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లు జారీ చేయబడ్డాయి. 2009లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లైసెన్సుల కేటాయింపులో అక్రమాలపై ధ్వజమెత్తింది. ఈ కేటాయింపుల వల్ల రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది.
ఈ ఆరోపణలతో రాజా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఆరోపణలతో అరెస్ట్ కూడా అయ్యారు. అయితే, 2018లో ప్రత్యేక న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ యూపీఏ-2 క్యాబినెట్ నుంచి రాజాను ఎందుకు తొలగించలేదనే ప్రశ్నకు సమాధానంగా, సంకీర్ణ సర్కార్ క్లిష్టంగా ఉంటుందని ఉదహరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే కేంద్రమంత్రి వర్గం కోసం ఏ రాజా, దయానిధి మారన్ పేర్లను సూచించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!