What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ
* తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు..
* తెలంగాణలో పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ.. పెట్రోల్ బంక్లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు.. గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంక్లు క్లోజ్.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంక్లు..
ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయకముందే భారీ క్యూలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. ఉదయం 11 గంటలకు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్న జగన్..
* ఏలూరు: నేడు పోలవరానికి కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి VL కాంతారావు, PPA CEO యోగేష్.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్ వే, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన.. అనంతరం రాజమండ్రి సమీపంలో బొమ్మూరు వద్ద పిపిఏ కార్యాలయ ప్రారంభోత్సవం..
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ముందుగా చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న అంబటి .. అనంతరం కాపు కళ్యాణ మండపంలో కాపు నేతలతో సమావేశం
* నేడు గుంటూరుకు రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీ కన్వెన్షన్ లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కుమార్తె వివాహానికి హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వేడుకలు, బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం .. రాత్రి బేరీతాండవం, దేవత ఆహ్వానం అనంతరం బలి సమర్పణ.. హనుమద్వాహనంపై తిరువీధి సేవ
* ఖమ్మం నేడు జమలాపురం వెంకటేష్ స్వామి కళ్యాణం..
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
-
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
-
Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
-
RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!