Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్.. నవంబర్ 23 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన..
* నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. మలి విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్.. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు.. నవంబర్ 13 న 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. నేడు మలి విడతలో 38 స్థానాలకు పోలింగ్
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
* నేడు మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు .. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.
* ఇవాళ వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం వేములవాడలో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి విద్యార్థి సంఘ నేతలు..
* ప్రకాశం: పొదిలిలో సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ధర్నా..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు జాతీయ విపత్తు సహాయ దళం (NDRF) జాతీయ బెటాలియన్తో కలిసి రైలు ప్రమాదంపై జాయింట్ సాంకేతిక వ్యాయామం ( మాక్ డ్రిల్).. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్..
* అమరావతి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. సెక్రటేరియట్ 1వ బ్లాక్ లో సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డులోని అంశాలు ఆమోదించనున్న ఏపీ కేబినెట్.. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం.. పలు ఆర్ధిక అంశాల పై కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం
* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. మాజీ శాసనసభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు మరణానికి సంతాపం తెలపనున్న సభ.. 150 రోజుల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమంపై చర్చ
* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న శాసన మండలి..
* తిరుమల: 1 కంపార్టుమెంట్లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,248 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,852 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
* హైదరాబాద్: తెలంగాణలో నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు..
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..