Air Pollution Crisis: వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ముంబై.. ఢిల్లీలో నానా అవస్థలు
- ఢిల్లీలో క్రమంగా క్షీణిస్తున్న వాయు కాలుష్యం..
- ముంబైలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, శివాజీనగర్ ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యం..
- ముంబైలో వాయు కాలుష్యంపై ప్రభుత్వంపై మండిపడుతున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై కూడా చేరినట్లైంది. గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణ వేత్తలు, ముంబై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఈ పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర సర్కార్ తక్షణమే చర్యలు చేపట్టాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
కాగా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అత్యంత కాలుష్యంగా నమోదు అయింది. బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాస కోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..
*వాయు కాలుష్య నియంత్రణకు సూచనలు..
* ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉందని హెచ్చరించిన పర్యావరణ నిపుణులు
* ముంబై నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేసిన పర్యావరణ శాస్త్రవేత్తలు..
* పరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వెల్లడి..
* నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించే అవకాశం..
* పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్న పర్యావరణ నిపుణులు..
* వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు..
తాజావార్తలు
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!