US: రష్యన్ ఆయిల్ బ్రహ్మణులకే లాభదాయకం.. ట్రంప్ సలహాదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు..
- రష్యన్ ఆయిల్తో సంపన్నులకే లాభం..
- బ్రహ్మణులకే లబ్ధి చేకూరుతోందని ట్రంప్ సన్నిహితుడి వ్యాఖ్యలపై దుమారం..
- భారత్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్పింగ్లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
తాజాగా, వైట్ హౌజ్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. భారత్, రష్యన్ ఆయిల్ని కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ‘‘బ్రహ్మణులకే లాభదాయకంగా ఉంటుంది’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోమవారం భారత్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. చాలా మంది ఈ వ్యాఖ్యల్ని ‘కులతత్వ’, ‘దుష్ట’ వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ‘‘హిందూ వ్యతిరేక’’, ‘‘భారత వ్యతిరేక’’ వ్యాఖ్యలుగా ఖండించారు. భారత్పై సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత నష్టదాయకంగా మారాయి.
సాధారణంగా ‘‘బొస్టన్ బ్రాహ్మణ్’’ అనేది ఒకప్పుడు అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ లోని అమెరికన్ సంపన్న ఉన్నత వర్గాన్ని సూచించడానికి విస్తృతంగా ఉపయోంచే పదం. ధనికులను సూచించేందుకు ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. నవారో ప్రకారం.. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయిల్ సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, దీని వల్ల సగలు భారతీయుడికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదని నవారో ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ ఆర్థిక మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, శివసేన యూబీటీ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది కూడా ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు.
తాజావార్తలు
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!