Dinesh Pratap Singh: పాండవులు తమ సోదరిని ముద్దుపెట్టుకుంటారా..? రాహుల్ గాంధీపై యూపీ మంత్రి విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Minister criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని 21 శతాబ్ధపు కౌరవులతో పోలుస్తూ విమర్శించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పాండువులు తమ సోదరిని ముద్దు పెట్టుకుంటారా.? అని ప్రశ్నించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకాగాంధీని ముద్దుపెట్టుకున్నారు. అయితే 50 ఏళ్ల వయసులో ఏ పాండవుడు తన సోదరిని బహిరంగ సభలో ముద్దుపెట్టుకుంటారు అని ప్రశ్నించారు.
Read Also: Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14 ఏళ్ల బాలిక
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
ఒక సంఘ్ ప్రచారక్ పెళ్లి కాకుండా ఉంటానని ప్రమాణం చేస్తాడు.. ఎటువంటి దురాశ లేకుండా దేశనిర్మాణానికి తనను తాను అంకితం చేసుకుంటాడని ఆర్ఎస్ఎస్ గురించి చెప్పారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ని కౌరవులుగా పిలుస్తాన్నారంటే.. ఆయన పాండవుడా..? అని ప్రశ్నించారు. ఇది మన సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి అలాంటి వాటికి అనుమతి ఇవ్వదు అని దినేష్ ప్రతాప్ సింగ్ అన్నారు.
2019 లోక్ సభ్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాయ్బరేలీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు దినేష్ ప్రతాప్ సింగ్. 2024 ఎన్నికల్లో సోనియాగాంధీ ఓడిపోతారని.. రాయ్బరేలీ నుంచి నిష్క్రమించే చివరి విదేశీయురాలు అవుతారంటూ విమర్శించారు. సోనియాగాంధీ తనకు బాగా లేదని చెబుతున్నారని.. అందుకే భారత్ జోడో యాత్రా ద్వారా కుమారుడు రాహుల్ గాంధీని ప్రోత్సహిస్తున్నారని, అతనితో కలిసి యాత్రలో నడుస్తున్నారని అన్నారు. తాను విదేశీయురాలు కాదని సోనియాగాంధీ చెప్పగలారా..? అని ప్రశ్నించారు. ఆమె విదేశీయురాలు కాదని కాంగ్రెస్ చెప్పగదా..?విదేశీయురాలు కావడం వల్లే ఆమెకు ప్రధాని పదవి ఇవ్వలేదని అన్నారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు మనం చాలా కష్టపడ్డం అని.. భారతీయులు ఏ విదేశీయుడిని పాలకుడిగా అంగీకరించరని అన్నారు.
తాజావార్తలు
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!