CM Yogi: ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం, మూత్రం కలపడం చేస్తే అంతే.. ఆర్డినెన్స్ దిశగా యోగి సర్కార్..
- ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం..మూత్రం కలపడం చేస్తే అంతే..
- ఆర్డినెన్స్ తీసుకువస్తున్న యోగి సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనకు కఠిన శిక్షలను తీసుకువచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్డినెన్స్లోని నిబంధనలపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం హోం, ఆహారం, పౌర సరఫరాలతో సహా పలు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Also Read
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
Read Also: Defence Deal: ఇండియా-అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం.. పెరగనున్న నేవీ బలం
రెండు ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనునన్నారు. వీటికి తాత్కాలికంగా ‘‘సూడో అండ్ యాంటీ హార్మోని యాక్టవిటీస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్పిటింగ్ ఆర్డినెన్స్ -2024’’ , ‘‘ ఉత్తరప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ ఇన్ ఫుడ్(వినియోగదారుల హక్కు) ఆర్డినెన్స్ -2024’’గా పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ ఆర్డినెన్స్లో ఆహారంలో ఉమ్మేయడం, మూత్రం కలపడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడిన వారికి శిక్షలను, వీటిని అడ్డుకునేందుకు నివారణ చర్యల్ని నిర్వచించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత నెలలో తినుబండారాల్లో ఉమ్మివేయడం, మూత్రం కలపడం వంటి ఆహార కల్తీకి సంబంధించిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న యోగి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా షాపుల నిర్వాహకులు,యజమానులు తమ పేర్లను, చిరునామాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!