CM Yogi: ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం, మూత్రం కలపడం చేస్తే అంతే.. ఆర్డినెన్స్ దిశగా యోగి సర్కార్..
- ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం..మూత్రం కలపడం చేస్తే అంతే..
- ఆర్డినెన్స్ తీసుకువస్తున్న యోగి సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనకు కఠిన శిక్షలను తీసుకువచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఆర్డినెన్స్లోని నిబంధనలపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం హోం, ఆహారం, పౌర సరఫరాలతో సహా పలు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Defence Deal: ఇండియా-అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం.. పెరగనున్న నేవీ బలం
రెండు ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనునన్నారు. వీటికి తాత్కాలికంగా ‘‘సూడో అండ్ యాంటీ హార్మోని యాక్టవిటీస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్పిటింగ్ ఆర్డినెన్స్ -2024’’ , ‘‘ ఉత్తరప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ ఇన్ ఫుడ్(వినియోగదారుల హక్కు) ఆర్డినెన్స్ -2024’’గా పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ఈ ఆర్డినెన్స్లో ఆహారంలో ఉమ్మేయడం, మూత్రం కలపడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడిన వారికి శిక్షలను, వీటిని అడ్డుకునేందుకు నివారణ చర్యల్ని నిర్వచించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత నెలలో తినుబండారాల్లో ఉమ్మివేయడం, మూత్రం కలపడం వంటి ఆహార కల్తీకి సంబంధించిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న యోగి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా షాపుల నిర్వాహకులు,యజమానులు తమ పేర్లను, చిరునామాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!