Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
- కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో
- జరుపుకునే గోరెహబ్బ పండుగ
- ఆవుపేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకుని జరుపుకునే గోరెహబ్బ పండుగ ఒక ప్రత్యేకమైన ఆవు పేడ విసిరే ఆచారం.. ఆవు పేడ శుద్ధి చేసే ,ఔషధ గుణాలను కలిగి ఉందనే నమ్మకం ఆధారంగా ఈ కార్యక్రమం శతాబ్దాల నాటి సంప్రదాయం.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఈ పండుగ దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో ఉన్న గుమతాపుర అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి బలి పాడ్యమి తర్వాత రోజున గోరెహబ్బ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పండుగ మధ్యాహ్నం, గ్రామస్తులు పశువుల యజమానుల ఇళ్ల నుండి “మందుగుండు సామగ్రి” సేకరిస్తారు. పేడను ట్రాక్టర్-ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఒక పూజారి ఆశీర్వాద కర్మ చేస్తారు.ఆశీర్వాదం తర్వాత, ఆవు పేడను బహిరంగ ప్రదేశంలో వేస్తారు. ఆ తరువాత పురుషులు లోపలికి వెళ్లి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. స్థానికులకు, ఈ కార్యక్రమం ఒక ఆనందకరమైన, ప్రతీకాత్మకమైన శుద్ధీకరణ ఆచారం, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఇందులో పాల్గొనేవారు ఆవుపేడను విసురుకోవడంతో.. కొన్ని వ్యాధులను నయం చేయగలదని కూడా నమ్ముతారు. ఈ పండుగ స్థానిక దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించినందుకు జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం ఆవు పేడ కుప్పలో ఒక లింగం దొరకడంతో ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..