One nation-One election: “భయపడొద్దు”.. జమిలీ ఎన్నికలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One nation-One election: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం పలు రకాల ఊహాగానాలకు తెరతీసింది. ముఖ్యంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్ర జమిలీ ఎన్నికలపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఇదే ప్రధాన ఎజెండా అవుతుందని అంతా అనుకుంటున్నారు.
Read Also: Fire Accident: ఫిలిప్పీన్స్లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
ఇదిలా ఉంటే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జమిలీ ఎన్నిలకపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక వస్తుంది, దానిపై చర్చ జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ పరిపక్వమైందని, చర్చలు జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదని, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని, పరిణామం ఉంటుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశాల ఎజెండాను తెలియజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో జమిలీ ఎన్నికలపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మోడీ సర్కార్ జమిలీకి సిద్ధం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, జమిలీ ఎన్నికల కమిటీ హెడ్ గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18-22 మధ్య ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. వినాయక చతుర్థి సమయంలో సమావేశాలేంటని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.
#WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq
— ANI (@ANI) September 1, 2023
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!