AI Mission: భారత AI మిషన్ కోసం రూ. 10,372 కోట్లు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది.
భారతదేశంలే AI అభివృద్ధికి సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, కేంద్ర మంత్రివర్గం గురువారం రూ.10,372 కోట్లతో AI మిషన్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో యువకులను ఎడ్యుకేట్ చేయడం, ఇన్నోవేషన్ సెంటర్లను ప్రారంభించడం, కంప్యూట్ కెపాసిటీని సృష్టించడం వరకు ఎండ్ టూ ఎండ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ఈ మిషన్ ఉద్దేశం. ప్రతీ పౌరుడికి సాంకేతిక ప్రజాస్వామ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాని నరేంద్రమోడీ దార్మనికతకు అనుగుణంగా ఈ మిషన్ ఉంటుందని, దానికి అనుగుణంగా రూ. 10,372 కోట్ల మూలధన వ్యయంతో ఈ మిషన్ని క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?
ఏఐ మిషన్ స్టార్టప్ అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 10,000 కంటే ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU) కంప్యూట్ కెపాసిటీని రూపొందించేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలు సహకరిస్తాయని అధికార ప్రకటన తెలియజేసింది. మల్టిపుల్ డేటా మోడల్స్తో పనిచేయగల వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహాయపడే లార్జ్ మల్టీ మోడల్స్ని అభివృద్ధి చేయడానికి AI ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడనున్నాయి. AI నైపుణ్యం వ్యాప్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ స్థాయిలలో ఈ విభాగంలోని కోర్సులు సులభతరం చేయబడతాయని, టైర్-2, టైర్-3 నగరాల్లో ఫౌండేషన్ స్థాయి కోర్సులను అందించేందుకు 200 AI మరియు డేటా ల్యాబ్లు ఏర్పాటు చేయబడనున్నాయి.
తాజావార్తలు
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!