PM Modi: ఎమర్జెన్సీ చీకటి రోజులు.. మరిచిపోలేని కాలం అంటూ ప్రధాని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశంలో చీకటి అధ్యాయానికి నేటితో 48 ఏళ్ల నిండాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ, ఆ నాటి రోజుల్ని వ్యతిరేకించిన వారికి నివాళులు అర్పిస్తోంది. 21 నెలల కాలంలో మన దేశ చరిత్రలో మరిచిపోలేని కాలంమని, ఇది రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకం అని ప్రధాని అన్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నేతలు ఆ నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు.
I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates.
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
— Narendra Modi (@narendramodi) June 25, 2023
Read Also: Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
‘‘ ఎమర్జెన్సీని ఎదిరించి, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్టం చేసేందుకు కృషి చేసిన ధైర్యవంతులందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. #DarkDaysOfEmergency మన చరిత్రలో ఒక మరపురాని కాలంగా మిగిలిపోయింది, మన రాజ్యాంగం జరుపుతున్న విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది’’ అని ప్రధాని ఆరోపించారు. బీజేపీ ఇందిరాగాంధీ ఫోటోతో ‘‘భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’’ అని పోస్టర్ ని ట్వీట్ చేసింది.
Torture , imprisonment, murder , stifling the voice of free press – 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR
— Smriti Z Irani (@smritiirani) June 25, 2023
కేంద్ర మంత్రి ఎమర్జెన్సీపై 5 నిమిషాల వీడియోను ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీకి దారి తీసిన సంఘటనలను వివరించేలా వీడియో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వాన్ని ఆరోపించింది. పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థను అణిచివేసినట్లుగా ఈ వీడియో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూడండి అంటూ వ్యంగ్యంగా ఆరోపణలు గుప్పించారు. నిరంకుశ పాలకులు ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులను దెబ్బతీశాయిన, ఇది ఒక నిర్దిష్ట కుటుంబం, రాజకీయ పార్టీ అహంకారం, అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే కోరిక అంటూ మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, నితిన్ గడ్కరీ ఎమర్జెన్సీపై ట్వీట్ చేశారు.
1975 Emergency: A horrible saga of trampling the Temple of Democracy!#DarkDaysOfEmergency pic.twitter.com/wNJ5xADUwX
— BJP (@BJP4India) June 25, 2023
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..