Pale Thief: పాపం లేత దొంగ.. ఈదుకుంటూ పోదాం అనుకున్నాడు.. కానీ ఇరుక్కుపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు దొంగతనం చేసే తీరు కడుపుబ్బ నవ్విస్తుంటుంది. ఎందుకంటే వారు చేసే దొంగతనం అలా ఉంటుంది. దొంగతనం చేసి నేను మీబైక్ దొంగతనం చేశాను, మీ ఇంట్లో దొంగతనం చేశాను క్షమించండి అంటూ లెటర్ కూడా రాస్తుంటారు. మరి కొందరైతే ఏకంగా గడిలో దొంగతనం చేసి స్వామీ నన్ను క్షమించు అంటూ వేడుకోవడం ఫన్నీగా అనిపిస్తుంటుంది. అయితే ఓ దొంగ తను చేసిన దొంగతనం నవ్వాలో అతన్ని విమర్శించాలో అర్థంకాదు. పాపం లేత దొంగ కావచ్చు అంటూ కొందరు దానికి కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆదొంగ ఏంచేశాడనే ప్రశ్నమీదైతే బీచ్ లో ఓఅమ్మాయి వద్దనుంచి డబ్బులు కొట్టేశాడు. ఇది మామూలే కదా ఫన్నీ ఏముంది అనుకుంటున్నారా? దొంగతనం చేశాడు బాగానే ఉంది అతను పారిపోవడానికి బీచ్ లో దూకాడన్న మాట. అయితే ఎక్కడవరకు ఈదగలడో అతనికే అర్థం అయ్యిందో లేదో తెలియదు కానీ.. దొంగతనం చేసిన కంగారులో ఎంత ఈదగలను అని మాత్రం అనుకోలేదు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈఘటన చెన్నై మెరీనా బీచ్ లో చోటుచేసుకుంది.
Read also: Bail For Mlc Ananthababu: అనంతబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టులో రిలీఫ్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
చెన్నై మెరీనా బీచ్ లో నిత్యం పర్యాటకు రద్దీగా ఉండే ప్రాంతం. చెన్నై మెరీనా బీచ్ లో సమీపంలో ఓ మహిళ వెళ్లడం గమనించిన ఓ నలుగురు దొంగల ముఠా ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు కొట్టేద్దామని ఆమె వద్దకు వెళ్లాడు. డబ్బులు, నగలు ఇవ్వాలని బలవంతం చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె వద్ద వున్న పదివేల నగదు.. చైన్ దొంగతనం చేసిశారు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె వద్దనుంచి నగదు, నగలు తీసుకున్నా దొంగలు చెరోదిక్కు పారిపోయారు. కానీ ఓ దొంగ మెరీనా బీచ్ లోకి దూకేసాడు. ఈత కొట్టుకుంటూ వెలుతుండా రంగంలోకి దిగిన పోలీసులు సముద్రంలోకి దూకి దొంగను పట్టుకున్నారు. ఏదో సముద్రంలో దూకి పోలీసుల నుంచి తప్పించుకుందామని అనుకున్న దొంగకు పోలీసులు దేహశుద్ది చేసి బాధితురాలి ఫిర్యాదుతో దొంగను స్టేషన్ కు తరలించారు. బాధితురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిసున్నారు. మిగతా ముగ్గరికోసం గాలిస్తున్నారు. వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చి చెన్నైలో ఎక్కడ బసచేస్తున్నారు? ఇంతకు ముందు ఇలా దొంగతనాలు ఎక్కడెక్కచేశారు? వీరిపై ఏమైన కేసులు నమోదు చేశారా? అనే కోణంలో అరా తీస్తున్నారు.
Moga Cyclone: ‘మాండూస్’ ముగిసింది.. ‘మోగా’ మోగిస్తది
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!