Nithyananda: నిత్యానంద చనిపోయినట్లు పుకార్లు! క్లారిటీపై సందిగ్ధం
- నిత్యానంద చనిపోయినట్లు పుకార్లు!
- క్లారిటీపై సందిగ్ధం
- ‘ఏప్రిల్ పూల్’గా వదంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యానంద.. ఈ పేరు తెలియని వారుండరు. స్వయం ప్రకటిత ‘దేవుడి’గా ప్రకటించుకున్నారు. అయితే తాజాగా తమిళనాడు మీడియాలో నిత్యానంద చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే చనిపోయాడని.. ఆయన మరణవార్త బాధాకరమని పేర్కొన్నట్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తను మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఇది ‘ఏప్రిల్ పూల్’గా పేర్కొంటున్నారు. నిత్యానంద చనిపోయినట్లుగా అధికారికంగా ఇప్పటివరకు ఎవరూ ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి: Star Heros : స్టైలిష్ లుక్ వద్దు.. రగ్డ్ లుక్ ముద్దు అంటున్న స్టార్ హీరోలు
Also Read
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
తమిళనాడులోని తిరువన్నామలైలో నిత్యానంద జన్మించారు. అటు తర్వాత కర్ణాటకలోని బీదర్కు వెళ్లిపోయారు. ఇక భారత్ నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిపోయి తానొక దేశాన్ని సృష్టించినట్లు తెలిపారు. దానికి ‘కైలాస’ అని పేరు పెట్టారు. 2019లో ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’గా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. కానీ దీనిపై స్పష్టత రాలేదు. ఇక 2023లో నిత్యానంద ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై.. హిందూ వ్యతిరేక శక్తులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: LSG vs PBKS: హార్డ్ హిట్టర్ల సమరం.. పరుగుల వరద ఖాయం! తుది జట్లు ఇవే
తాజావార్తలు
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!