RTI Activist Petition: అలీఘర్ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్
- అలీఘర్ దేవాలయ స్థలంలో మసీద్ నిర్మించారంటూ కోర్టులో పిటిషన్
- ఫిబ్రవరి 15న విచారిస్తామన్న సివిల్ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని పురాతన దేవాలయాల స్థలంలో జామా మసీదు నిర్మించారంటూ ఆర్టీఐ కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగరంలోని జామా మసీదును బౌద్ధ, జైన, హిందూ దేవాలయాలు ఉన్నచోటే నిర్మించారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త అలీఘర్లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలీఘర్ మునిసిపల్ కార్పొరేషన్తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం.. సేకరించిన సమాచారం మేరకు ఆర్టీఐ కార్యకర్త పిటిషన్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారణకు స్వీకరిస్తామని సివిల్ జడ్జి గజేంద్ర సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్, ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం.. 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన జామా మసీదు మూలాల గురించి అనేక ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మసీదు ఎగువ కోట్ ప్రాంతంలో ఉందని.. పాత నగరంలో జనసాంద్రత, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం అని తెలిపారు. అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాల్లో .. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో మసీదు నిర్మించినట్లుగా సూచిస్తుందని గౌతమ్ పేర్కొన్నారు. ఈ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న జామా మసీదు నిర్వహణ కమిటీని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు. మసీదు స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Pushpa 2: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..