PM Narendra Modi: అప్పటి ఆ విద్యార్థే.. 21 ఏళ్ల తరువాత ఆర్మీ మేజర్గా ప్రధాని మోదీ ముందుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reunited after 21 YEARS, Gujarat school student meets PM Modi: సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు మోదీ నుంచి పతకాన్ని అందుకున్న విద్యార్థి, ఆర్మీ మేజర్ గా మళ్లీ ప్రధానిని కలిశారు. దీపావళి వేళ ఈ అద్భుత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
గుజరాత్లోని జామ్నగర్ కు చెందిన అమిత్ కుమార్, 2001లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నారు. 2001లో నరేంద్రమోదీ జామ్నగర్ లోని బాలాచారి సైనిక్ స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సమయంలో అమిత్ కుమార్ కూడా సైనిక్ స్కూల్ లో విద్యార్థిగా ఉన్నారు. సైనిక్ స్కూల్ నుంచి పట్టభద్రుడు అయ్యాక సైన్యంలో చేరాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల తరువాత ఈ జ్ఞాపకాలను ప్రధానితో పంచుకున్నారు. ఆ సమయంలో మోదీతో కలిసి దిగిన ఫోటోను చూపించారు అమిత్.
2014లో ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోదీ, సైనికులతో దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. 2014లో ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ ప్రాంతంలో సైనికులతో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ ఏడాది కార్గిల్ సెక్టార్ లో మన జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. 1997 పాకిస్తాన్ యుద్ధంలో కార్గిల్ ప్రాంతంలో మన సైనికులు చూపిన ధైర్యాన్ని కొనియాడారు మోదీ.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!