PM Modi: 2025లో మోడీ నాయకత్వంలో అద్భుత ఘట్టాలు ఇవే!
- కొన్ని గంటల్లో ముగియనున్న 2025 సంవత్సరం
- కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందు ఏర్పాట్లు
- 2025లో మోడీ నాయకత్వంలో అద్భుత ఘట్టాలు ఇవే!
- వివిధ కార్యక్రమాలు, పర్యటనలు, విజయాలు మీ కోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాలు, పర్యటనలు, విజయాలను సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్, అయోధ్యలో ధ్వజారోహణ ఉత్సవం, దేవాలయాల సందర్శన, సరిహద్దు ప్రాంతాలు, ప్రజలతో మమేకం.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలను పీఎంవో పంచుకుంది.
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రధాని మోడీతో విద్యార్థుల బృందం సెల్ఫీ తీసుకుంది.
Also Read
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
- Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
- Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)

అహ్మదాబాద్లో జరిగిన రోడ్షోలో ప్రధాని మోడీని చూసి ఒక మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.
చైనాలోని టియాంజిన్లో జరిగిన SCO సమ్మిట్ 2025లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిశారు.
ఓ పిల్లాడితో ప్రధాని మోడీ సరదాగా గడిపిన దృశ్యాలు

శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోడీకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ వ్యక్తిగత సందేశం చూపించారు.

ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు పాదరక్షలు వాడనని ప్రతిజ్ఞ చేసిన హర్యానాలోని రాంపాల్ కశ్యప్కు ప్రధాని మోడీ కృతజ్ఞతగా ఒక జత బూట్లు ఇచ్చారు. స్వయంగా మోడీనే ధరింపజేశారు.

న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో ప్రధాని మోడీ రక్షా బంధన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆడుకుని రాఖీ కట్టించుకున్నారు.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన కీలకమైన సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, CDS జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర్ ధ్వజారోహణ ఉత్సవ్కు తరలివచ్చిన ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేశారు.

తాజావార్తలు
-
Mixer Jar: మిక్సీ తిప్పినప్పుడల్లా మూత ఊడిపోతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా టైట్ చేసుకోండి!
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
West Bengal: “వాడికి ఇదే సరైన శిక్ష”.. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్కు జూలై 10న పండగే!
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!