Rajnath Singh: చైనా సరిహద్దుల్లో.. ఆర్మీతో కలిసి రాజ్నాథ్ దీపావళి వేడుకలు..
- చైనా సరిహద్దుల్లో రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..
- అరుణాచల్లో సైన్యంతో కలిసి పండగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 31న సైన్యంలో కలిసి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకులు జరుపుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికులతో కలిసి పండగ చేసుకోనున్నారు. ఇటీవల సమయాల్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతం చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉంది. అరుణాచల్ని తమ భూమి అని చైనా క్లెయిమ్ చేస్తుంది. ఇది టిబెల్లో భాగమని వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు భారత్ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అవిభాజ్య భాగమని చెప్పింది.
Read Also: Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ముఖ్యంగా తవాంగ్ ప్రాంతంలో సరిహద్దుల్లోనే యాంగ్ట్సే వంటి ప్రాంతాల్లో డిసెంబర్ 2022లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో చైనా సైన్యాన్ని భారత సైనికులు చొరబడకుండా అడ్డుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరు దేశాలు కూడా చర్చిస్తున్నాయి. ఇదిలా ఉంటే, రాజ్నాథ్ సింగ్ పర్యటనకు ముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా అక్టోబర్ 30న తవాంగ్ చేరుకుని భారత వైమానిక దళం ఉత్తరాఖండ్ వార్ మోమోరియల్ కార్ ర్యాలీకి స్వాగతం పలుకుతారు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!