Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
- బెంగాల్లో టీఎంసీ పరాజయం
- మమత ఓటమిపై కాంగ్రెస్ నేతలు వెకిలి నవ్వులు
- బెంగాల్ నాయకులపై మండిపడ్డ రాహుల్గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటమిపై ఆ పార్టీ నేతలు వెకిలి నవ్వులు నవ్వారు. ఈ వ్యవహారం రాహుల్ గాంధీకి కోపం తెప్పించింది.
ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకులను గట్టిగా మందలించారు. బీజేపీ తన లక్ష్యంలో విజయం సాధిస్తోందని.. ఇలాంటి సమయంలో మనం సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘కాంగ్రెస్లోని కొందరు టీఎంసీ ఓటమిని చూసి సంబరపడుతున్నారని.. ఇదేమీ పద్ధతి కాదు అసోం, బెంగాల్ ప్రజల తీర్పును అపహరించడం అనేది.. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో బీజేపీ వేసిన భారీ ముందడుగు.’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఇక నుంచి ‘‘చిల్లర రాజకీయాలను పక్కన పెట్టండి. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం.’’ అని అన్నారు.
Also Read
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. టీఎంసీ 80, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. అయితే రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేశారు. ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు.
Some in the Congress, and others, are gloating about TMC’s loss.
They need to understand this clearly – the theft of Assam and Bengal’s mandate is a big step forward by the BJP in its mission to destroy Indian democracy.
Put petty politics aside. This is not about one party or…
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2026
తాజావార్తలు
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్బాల్ ఆటగాడిగా హిస్టరీ
-
Mega Charan : మెగాస్టార్ – చరణ్.. ఆ రెండు ఫేక్.. ఫ్యాన్స్ హ్యాపీ
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!