Rahul Gandhi: ‘40% కమిషన్’పై రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు కోర్టు సమన్లు..
Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Read Also: Paytm: పేటీఎంకి ఊరట.. యూపీఐ లావాదేవీలపై ఎన్పీసీఐకి ఆర్బీఐ కీలక సూచన..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ‘పేసీఎం’ వంటి పోస్టర్లను ప్రచురించింది. 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది. ఈ ప్రకటనపై బీజేపీ లీగల్ విభాగం ఫిర్యాదుపై, కాంగ్రెస్ నేతలు మార్చి 28న ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో హాజరుకావాలని కోరింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు 40 శాతం కమీషన్ ఆరోపణలపై ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గత వారం కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. కాంగ్రెస్ పాలనలో 40 శాతానికి బదులుగా 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి బి శివరాము సొంతపార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మరింత దిగజారిందని శివరాము పేర్కొన్నారు.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!