New Governors: 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం..
New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.
మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ గత నెలలో తాను పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు కోష్యారీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. గవర్నర్ గా ఉన్న సమయంలో కోష్యారీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీకి వంతపాడుతున్నారని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు, ఎన్సీపీలు ఆరోపించాయి. ఆ తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్పై ఆయన చేసిన వ్యాఖ్యతో ఇటీవల మహారాష్ట్రలో తీవ్ర ఉద్రికత్త రాజేసింది.
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
Read Also: India vs Australia Test: “అవమానం”.. ఆసీస్ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్న మీడియా..
కొత్త గవర్నర్లు వీరే..
1) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
2) సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
4) జార్ఖండ్ గవర్నర్గా CP రాధాకృష్ణన్
5) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
6) అస్సాం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా
7) ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ (రిటైర్డ్) ఎస్. అబ్దుల్ నజీర్
8) ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు
9) ఛత్తీస్గఢ్ గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనుసూయా ఉక్యే, మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు
10) మణిపూర్ గవర్నర్ గా ఉన్న లా. గణేశన్, నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు
11) బీహార్ గవర్నర్ గా ఉన్న ఫాగు చౌహాన్, మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు
12) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు
13) జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు
14) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గవర్నర్ గా ఉన్న బ్రిగ్. (డా.) బీడీ మిశ్రా (రిటైర్డ్), లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో