New Governors: 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.
మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ గత నెలలో తాను పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు కోష్యారీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. గవర్నర్ గా ఉన్న సమయంలో కోష్యారీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీకి వంతపాడుతున్నారని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు, ఎన్సీపీలు ఆరోపించాయి. ఆ తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్పై ఆయన చేసిన వ్యాఖ్యతో ఇటీవల మహారాష్ట్రలో తీవ్ర ఉద్రికత్త రాజేసింది.
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
Read Also: India vs Australia Test: “అవమానం”.. ఆసీస్ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్న మీడియా..
కొత్త గవర్నర్లు వీరే..
1) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
2) సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
4) జార్ఖండ్ గవర్నర్గా CP రాధాకృష్ణన్
5) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా
6) అస్సాం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా
7) ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ (రిటైర్డ్) ఎస్. అబ్దుల్ నజీర్
8) ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు
9) ఛత్తీస్గఢ్ గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనుసూయా ఉక్యే, మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు
10) మణిపూర్ గవర్నర్ గా ఉన్న లా. గణేశన్, నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు
11) బీహార్ గవర్నర్ గా ఉన్న ఫాగు చౌహాన్, మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు
12) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు
13) జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు
14) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గవర్నర్ గా ఉన్న బ్రిగ్. (డా.) బీడీ మిశ్రా (రిటైర్డ్), లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!