Ponywallahs Revenue: గుర్రాలకు పని లేక.. ఆగిన బతుకు చక్రం..
- పహల్గామ్ ఉగ్రదాడితో తగ్గిపోయిన టూరిస్టులు..
- పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో అల్లాడిపోతున్న పోనీవాలాలు..
- గుర్రాలకు పని లేకపోవడంతో ఆదాయం రావడం లేదని స్థానికుల ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponywallahs Revenue: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి అక్కడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ దాడి తర్వాత పహల్గామ్ కు రావానికి పర్యాటకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వచ్చే టూర్లను సుమారు 90 శాతం క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో స్థానికులకు ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గిపోయింది. ముఖ్యంగా టూరిస్టులపై ఆధారపడే పర్యాటకులతో గుర్రపు స్వారీ చేయించేవారు (పోనీవాలాలు) తీవ్రంగా నష్టపోతున్నారు. పహల్గాంకు జీవనాధారంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది.
Read Also: Donlad Trump: ఏంటి ట్రంప్ మావా.. అప్పుడు బైడెన్ను ట్రోల్ చేశావ్.. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి..!
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
అయితే, పహల్గామ్ ప్రాంతంలో సుమారు ఆరు వేలకు పైగా గుర్రాలు పర్యాటక సేవలకు రెడీగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని లభిస్తుంది. దీని వల్ల రోజుకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిలిస్తుంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి ఇప్పుడు పని లేకపోవడంతో పాటు రోజూ రూ.400 విలువైన ఆహారం గుర్రాలకు పెట్టాల్సింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో ఒక్క గుర్రం రోజుకు సగటున రూ.3,000 వరకు ఆదాయం తీసుకొచ్చేది. కానీ, ప్రస్తుతం పర్యాటకుల రాక తగ్గడంతో గుర్రాల యజమానులతో పాటు అక్కడ పని చేసే పని వారి పరిస్థితి కూడా దయనీయంగా మారిపోతుంది. ఉపాధి కోల్పోయి.. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందడం లేదంటూ పోనీవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూరిజం రంగం పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!