Ponywallahs Revenue: గుర్రాలకు పని లేక.. ఆగిన బతుకు చక్రం..
- పహల్గామ్ ఉగ్రదాడితో తగ్గిపోయిన టూరిస్టులు..
- పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో అల్లాడిపోతున్న పోనీవాలాలు..
- గుర్రాలకు పని లేకపోవడంతో ఆదాయం రావడం లేదని స్థానికుల ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponywallahs Revenue: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి అక్కడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ దాడి తర్వాత పహల్గామ్ కు రావానికి పర్యాటకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి వచ్చే టూర్లను సుమారు 90 శాతం క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో స్థానికులకు ఆదాయ మార్గాలు ఒక్కసారిగా తగ్గిపోయింది. ముఖ్యంగా టూరిస్టులపై ఆధారపడే పర్యాటకులతో గుర్రపు స్వారీ చేయించేవారు (పోనీవాలాలు) తీవ్రంగా నష్టపోతున్నారు. పహల్గాంకు జీవనాధారంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది.
Read Also: Donlad Trump: ఏంటి ట్రంప్ మావా.. అప్పుడు బైడెన్ను ట్రోల్ చేశావ్.. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి..!
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
అయితే, పహల్గామ్ ప్రాంతంలో సుమారు ఆరు వేలకు పైగా గుర్రాలు పర్యాటక సేవలకు రెడీగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని లభిస్తుంది. దీని వల్ల రోజుకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిలిస్తుంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి ఇప్పుడు పని లేకపోవడంతో పాటు రోజూ రూ.400 విలువైన ఆహారం గుర్రాలకు పెట్టాల్సింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో ఒక్క గుర్రం రోజుకు సగటున రూ.3,000 వరకు ఆదాయం తీసుకొచ్చేది. కానీ, ప్రస్తుతం పర్యాటకుల రాక తగ్గడంతో గుర్రాల యజమానులతో పాటు అక్కడ పని చేసే పని వారి పరిస్థితి కూడా దయనీయంగా మారిపోతుంది. ఉపాధి కోల్పోయి.. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందడం లేదంటూ పోనీవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టూరిజం రంగం పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..