Ayodhya Ram Temple: అయోధ్య మందిర నిర్మాణం పూర్తి.. నవంబర్ 25న జెండా ఎగురవేయనున్న మోడీ..
- నవంబర్ 25 పూర్తిస్థాయిలో అయోధ్య రామ మందిరం పూర్తి..
- జెండాను ఎగురవేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, ప్రధానమంత్రి “సూత్రప్రాయంగా తేదీని అంగీకరించారు” అని, ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తుల కోసం ఈ ఆలయం పూర్తి స్థాయిలో సంసిద్ధతతో ఉందనే విషయాన్ని సూచించడానికి, హిందూ సంప్రదాయంలో పవిత్ర చిహ్నమైన ఆలయ జెండాను ప్రధాని మోడీ ఎగురవేయనున్నారు. 2022లో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభమైన దశల వారీ నిర్మాణ పనులకు ఈ వేడుకులు ముగింపుగా నిలుస్తాయి.
పెద్ద కాంప్లెక్స్ లోపల 14 చిన్న దేవాలయాలు ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యాయని, త్వరలో ప్రజలకు తెరవబడతాయని మిశ్రా ధృవీకరించారు. పార్కోటా (బయటి సరిహద్దు), పరిక్రమ సముదాయం కూడా పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఆలయం పూజల కోసం తెరిచినప్పటి నుంచి ఏడు కోట్ల మంది భక్తులు శ్రీరాముల వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ 25న జరిగే వేడుక జాతీయ ఐక్యత, భక్తి విశ్వాసాలకు, భారతదేశ చరిత్రలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ అధ్యాయానికి ముగింపు పలకనుంది.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!