J&K Assembly Poll: నేడు కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన.. శ్రీనగర్ లో ఎన్నికల ర్యాలీ..
- నేడు కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..
- రెండు
- మూడో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని..
- కత్రా-శ్రీనగర్లో నిర్వహించే మెగా ర్యాలీలో పాల్గొననున్న నరేంద్ర మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
J&K Assembly Poll: నేడు కాశ్మీర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. అందులో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని అందించడానికి ప్రధాని ఈరోజు (గురువారం) శ్రీనగర్లో నిర్వహించే ఎన్నికల మెగా ర్యాలీలో ప్రసంగించడానికి వస్తున్నారు. ఆ తర్వాత కత్రాలోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రధాని శ్రీనగర్ ర్యాలీ బీజేపీకి చాలా కీలకం కానుంది. ప్రత్యర్థి పార్టీల కంచుకోటలో బీజేపీ పునాదులను పటిష్టం చేసి అక్కడ వికసించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేసింది.
Read Also: Blast : బహదూర్పురలోని ఓ ఇంట్లో పేలుడు.. ఏడుగురికి గాయాలు
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అలాగే, జమ్మూ డివిజన్లో బలంగా ఉన్న బీజేపీ కశ్మీర్లోని గురేజ్, కర్నా, షోపియాన్, హబ్బకదల్, పహల్గాం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు రచిస్తుంది. కాశ్మీర్లో 19 మంది బీజేపీ అభ్యర్థుల్లో 8 మంది భవితవ్యం నిన్న (బుధవారం) ఈవీఎంలలో దాగి ఉంది. ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీనగర్లో జరిగే తన మెగా ర్యాలీలో రెండవ, మూడవ దశలో జరిగే ఎన్నికలలో పోటీ చేసే 11మంది పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!