Arvind Kejriwal: ప్రధాని మోడీ అత్యంత అవినీతిపరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు. ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ అరెస్టుపై బీజేపీపై ఆప్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని విమర్శిస్తున్నారు.
Read Also: Luna-25: చంద్రయాన్ని ఓడించాలనుకుంది.. జాబిల్లిపై క్రాష్ అయింది.. ఇదే కారణమన్న రష్యా..
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
తాజాగా సంజయ్ సింగ్ తండ్రి, అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ప్రధాని టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యంత అవినీతిపరుడు ప్రధాని నరేంద్రమోడీనే అని ఆరోపించారు. ఆప్ నిక్కచ్చి, నిజాయితీ కలిగిన పార్టీ అని, నిజాయితీతో కూడిన మార్గం కష్టమని మనందరికి తెలుసు, వారిలా నిజాయితీ లేనివారిగా మారితే మన సమస్యల్ని పరిష్కారం అవుతాయని కేజ్రీవాల్ అన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 1000కి పైగా రైడ్స్ జరిగాయని, చాలా మందిని అరెస్ట్ చేశారని, కానీ ఒక్క రూపాయిని కూడా స్వాదీనం చేసుకోలేదని తెలిపారు. ప్రధాని మోడీ జరిగిన అన్ని అవినీతిలో దందాల్లో పాత్ర ఉందని, నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాని మోడీనే అత్యంత అవినీతిపరుడని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇండియా కూటమితో ప్రధాని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!