Bhopal: మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
- మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
- విక్షిత్ భారత్ కోసం మధ్యప్రదేశ్ కృషి చేస్తుందన్న సీఎం మోహన్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోపాల్లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో కలిసి సమ్మిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో అభివృద్ధి, పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని మోడీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే మంత్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోడీ సంకల్పాన్ని నెరవేర్చడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధి మాట్లాడుతూ.. మోహన్ యాదవ్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పర్యాటక రంగానికి భారీ ప్రోత్సాహాన్నిచ్చే పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
#WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav felicitates PM Modi as he arrives to inaugurate the "Invest MP Global Investor Summit" (GIS) 2025.
(Source: ANI/DD) pic.twitter.com/n4RS1YydeA
— ANI (@ANI) February 24, 2025
#WATCH | Bhopal | Madhya Pradesh Global Investors' Summit | CM Mohan Yadav says, "…It is our good fortune that in the presence of PM Modi, the Madhya Pradesh Global Investors' Summit is being organised…There are huge opportunities for development and investment in Madhya… pic.twitter.com/wUwhHrJiHi
— ANI (@ANI) February 24, 2025
తాజావార్తలు
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!